calender_icon.png 21 May, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

20-05-2025 12:23:40 AM

పటాన్ చెరు, మే 19 : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని దుర్గా భవాన్ని మాత  సహిత నాగలింగేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం  సోమవారం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.  మున్సిపల్ పరిధిలోని వివిద కాలనీల ప్రజలు ఉత్సవాలలో భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల సత్యనారాయణ రెడ్డి,  ప్రతాప్ రెడ్డి, కొల్లూరు గోపాల్, తలారి రాములు, శేఖర్, యాదగిరి, దాసు యాదవ్, మహాదేవ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.