14 April, 2026 | 5:07 PM

Breaking News

రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •  

ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

20-05-2025 12:23 AM

పటాన్ చెరు, మే 19 : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని దుర్గా భవాన్ని మాత  సహిత నాగలింగేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం  సోమవారం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.  మున్సిపల్ పరిధిలోని వివిద కాలనీల ప్రజలు ఉత్సవాలలో భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల సత్యనారాయణ రెడ్డి,  ప్రతాప్ రెడ్డి, కొల్లూరు గోపాల్, తలారి రాములు, శేఖర్, యాదగిరి, దాసు యాదవ్, మహాదేవ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.