16 April, 2026 | 11:25 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సీనియర్ అడ్వకేట్ ను ఘనంగా సన్మానించిన డివిజన్ క్లబ్ సభ్యులు

24-05-2025 12:32 AM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది చందుపట్ల రమణ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టాండింగ్ కమిటీ అడిషనల్ అడ్వకేట్ గా నియమితులై మొదటిసారిగా మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ శుక్రవారం కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయనను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోత్కూరి శ్రీనివాస్ తో పాటు కిషన్ యాదవ్, అజయ్, రవీందర్, స్వామి, పిఎస్ అశోకన్, సుబుద్దిన్, వేణు, జర్నలిస్ట్ సభ్యులు పాల్గొన్నారు.