6 July, 2026 | 1:15 PM

Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •  

సీనియర్ అడ్వకేట్ ను ఘనంగా సన్మానించిన డివిజన్ క్లబ్ సభ్యులు

24-05-2025 12:32 AM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది చందుపట్ల రమణ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టాండింగ్ కమిటీ అడిషనల్ అడ్వకేట్ గా నియమితులై మొదటిసారిగా మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ శుక్రవారం కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయనను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోత్కూరి శ్రీనివాస్ తో పాటు కిషన్ యాదవ్, అజయ్, రవీందర్, స్వామి, పిఎస్ అశోకన్, సుబుద్దిన్, వేణు, జర్నలిస్ట్ సభ్యులు పాల్గొన్నారు.