15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని కలిసిన శశికాంత్

24-05-2025 09:54 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): అల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను ఛీబ్ జి, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ ఖాలిద్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డిలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో శనివారం హైదారాబాద్ కి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానం పలకడం జరిగిందని యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధం శశికాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అలాగే యూత్ కాంగ్రెస్ బలోపేతం చేయడానికి కావలసిన అంశాలపై చర్చించడం జరిగిందన్నారు.