2 July, 2026 | 2:22 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

మేడ్చల్‌లో దుకాణాల్లో చోరీ

08-05-2025 12:00 AM

మేడ్చల్ : మేడ్చల్ పట్టణ పరిధిలో మా ర్కెట్లో ఉన్న రెండు  దుకాణాల్లో మంగళవా రం అర్ధరాత్రి దొంగతనం జరిగింది.  మనీష్ ట్రేడర్స్, అగర్వాల్ ట్రేడర్స్ దుకాణాల్లో షట్టర్లను పైకి లేపి లోనికి ప్రవేశించి క్యాష్ కౌం టర్ లో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. అగర్వా ల్ ట్రేడర్స్ నుంచి రూ. 2 లక్షలు, మనీ స్టేడర్ నుంచి రూ. 35 వేలు దొంగిలించారు.

బుధవారం ఉదయం  ఏ సి పి శ్రీనివాస్ రెడ్డి, సి ఐ సత్యనారాయణ, డి ఐ సుధీర్  కృష్ణ దొం గతనం జరిగిన తీరును పరిశీలించారు. దొం గలను పట్టుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించారు.  ఈ రెండు దుకాణా లకు ఉన్న షట్టర్లకు సెంటర్ లాక్ లేకపోవడంతో దుండగులు సునాయాసంగా  పైకి లేపి, లోపలికి ప్రవేశించగలిగారు.