17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఏసిపి మాధవిని మర్యాదపూర్వకంగా కలిసిన సిలువేరు శ్రీకాంత్..

24-05-2025 11:02 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని ఏసీపి కార్యాలయంలో ఏసీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన వాసంశెట్టి మాధవిని శాసనమండలి కాంటెస్ట్ అభ్యర్థి సిలివేర్ శ్రీకాంత్ శనివారం కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో గంజాయి ఏరులై పారుతుందని విద్యార్థులు గంజాయి మత్తులో పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని గంజాయి వద్దు చదువే ముద్దు అనే నినాదంతో ముందుకు పోయేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఏసిపి వాసంశెట్టి మాధవిని కోరారు. తక్షణమే స్పందించిన ఆమె తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శానకొండ  సంపత్ రావుతో పాటు తదితరులు ఉన్నారు.