10 May, 2026 | 12:20 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •  

దేవాలయంలో వెండి విగ్రహం చోరీ

26-05-2025 01:39 AM

మహబూబాబాద్, మే 25 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నర్సింహుల గూడెం కోరగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాల యంలో వెండి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకె ళ్లారు. ఆదివారం ఆలయ అర్చకుడు దేవుడి విగ్రహం చోరికి గురైన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలిని నెల్లికుదురు ఎస్‌ఐ చిర్రా రమేష్ బాబు సందర్శించి దర్యాప్తు చేపట్టారు.

కేజీ బరువు ఉన్న వెండి విగ్రహం అపహరణకు గురైనట్లు ఎస్త్స్ర తెలిపారు. గతంలో కూడా దేవాలయంలో వెండి వస్తువులు అపహరణకు గురయ్యా యని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దేవాలయానికి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.