12 July, 2026 | 3:09 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

‘సమస్యలు పరిష్కరించండి’

05-05-2025 01:57 AM

తుర్కయంజాల్, మే 4: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ సాయినా థ్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. గతంలో వేసిన తాగునీటి పైప్లైన్ శిథిలావస్థకు చేరుకున్నదని నూతనంగా వాటర్ లైన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

అలాగే రోడ్ల కోసం నిధులు మంజూరు అ యినా పనులు సాగడం లేదని, వెంటనే పనులు జరిగేలా చూడాలని విన్నవించారు. స్థానికుల సమస్యలు విన్న ఎమ్మెల్యే రంగారెడ్డి త్వరితగతిన పనులు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.