15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వరదవెల్లి గ్రామాభివృద్ధికి ప్రత్యేక కృషి

22-12-2025 12:11 AM
  1. గ్రామ ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటాను 
  2. నేడు సర్పంచిగా బాధ్యతలు స్వీకరించనున్న చల్ల శ్రీనివాసరెడ్డి 

 బోయినపల్లి : డిసెంబర్21( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామ ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటానని సర్పంచ్ చల్లా శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరద వెల్లి సర్పంచ్ గా నేడు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజల అధి కారుల సమక్షంలో నూతన సర్పంచిగా బా ధ్యతలు తీసుకొనున్న సందర్భంగా అయన మాట్లాడుతూ ఎంతో నమ్మకం తో ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది.

అటువంటి ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండ నిరంతరం గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తాను. గ్రామంలో మిగిలి పోయిన సమష్యల పరిష్కారం కు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అదేవిధంగా కృషి చేస్తాను. ముఖ్యంగా వరద వెళ్లి ముంపు గ్రామం కావడంతో కొందరు ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది వారందరికీ ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక దృష్టికి సాధిస్తాను.అధికారుల ప్రజల సంపూర్ణ సహకారం తో గ్రామాన్ని అభివృద్ధి పథం లో తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను.