17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

23-05-2025 11:12 PM

-ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మే 23 (విజయక్రాంతి) : సమస్యల పరిష్కారానికి ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. డివిజన్‌లో ఎలాంటి సమస్యలున్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ లోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్ లో బస్తీ వాసులను  సమస్యలు అడిగి తెలుసుకుంటు న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ముఠా గోపాల్ మాట్లాడుతూ డివిజన్లో సమస్యల పరిష్కారానికి అధికారులు నాయకులు కృషి చేయాలన్నారు.

ఎక్కడ ఏ సమస్య ఏర్పడ్డ వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.  ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ యువ నాయకుడు ముఠా జైసిం హ, డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి, వాసు, రాజు యాదవ్, బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు.