12 July, 2026 | 6:25 PM

Breaking News

సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •  

బోడుప్పల్ లో చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభించిన ప్రత్యేక అధికారి ఎస్ పంకజ

10-09-2025 10:50 PM

మేడిపల్లి (విజయక్రాంతి): 100 రోజుల ప్రణాళిక అమలులో భాగముగా బోడుప్పల్ నగర పాలక సంస్థలో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి పలు పార్క్ లను చిల్డ్రన్స్ పార్కులుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇట్టి అభివృద్ధి చేసిన పార్కులను నేడు ప్రత్యేక అధికారి ఎస్. పంకజ(Special Officer Pankaja), కమీషనర్ ఎ. శైలజాతో కలసి హేమ నగర్, రాజశేఖర్ కాలనీ, మణికంఠ కాలనీలలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమములో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.