13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం హుండీ లెక్కింపు

09-01-2026 08:14 PM

శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో 15 రోజుల హుండీ ఆదాయం 1.08 కోట్లు

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 15 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ కాలంలో భక్తుల నుంచి నగదు రూపంలో రూ.1,08,10,394,మిశ్రమ బంగారం 32 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 100 గ్రాములు సమకూరినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈఓ రమాదేవి సహా సంబంధిత అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించగా, ఆలయ సిబ్బంది, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.