calender_icon.png 29 August, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నేతన్న భద్రత’కు రూ. 7.5 కోట్లు

29-08-2025 12:37:08 AM

ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి) : తెలంగాణ నేతన్న భద్రత పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 7.5 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్  గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నేత కార్మికుల బీమా కోసం ఈ నిధులు మంజూరు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.