19 May, 2026 | 7:07 PM

Breaking News

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం: ఎండి రజాక్   •   జైనూర్‌లో రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన సదస్సు   •   చెరువుల సుందరీకరణకు సహకరించాలి   •   ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు   •   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి   •   జిల్లాలో డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   తంగళ్లపల్లి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో పోస్టులు భర్తీ చేయాలి   •   విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు   •   సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు   •   పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి   •  

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

06-08-2025 02:25 PM

రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా

బిచ్కుంద,(విజయ క్రాంతి): అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను డోంగ్లి రెవెన్యూ అధికారులు బుధవారం పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం సిర్పూర్ వద్ద మంజీర నది నుంచి వస్తున్న ట్రాక్టర్ను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపారు. తదుపరి చర్యల కోసం ట్రాక్టర్ను తహశీల్దార్ కార్యాలయానికి తరలించామన్నారు.