13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పకృతి పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన

09-01-2026 06:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బుధవార్పేట్ శిశు మందిర్ విద్యార్థులు పకృతి పర్యావరణం మొక్కల పరిరక్షణ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను పర్యాటకులకు వివరించినట్టు ప్రధాన ఉపాధ్యాయులు నరేష్ తెలిపారు. నిజాంబాద్ జిల్లాలోని అలీ సాగర్ ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్లి పకృతి పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.