calender_icon.png 19 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త దొనబండ తండా ఉపసర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక

18-12-2025 05:24:07 PM

మఠంపల్లి (విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రంగా సర్పంచ్ గా బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ గెలుపొందారు. గురువారం ఉపసర్పంచ్ ఎన్నికల్లో ధరవతు నితిన్ నాయక్ ను వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి నియమక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.