30 June, 2026 | 11:07 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

దోమకొండ మండల కోర్స్ డైరెక్టర్ ను సన్మానించిన ఉపాధ్యాయులు..

24-05-2025 08:01 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ మండల కేంద్రంలోని బాలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో దోమకొండ మండల కోర్సు డైరెక్టర్ మాణిక్యం శర్మను మండల ఉపాధ్యాయులు శనివారం సన్మానించారు. గత ఐదు రోజులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపు సమావేశం అనంతరం దోమకొండ మండల ఉపాధ్యాయ శిక్షణ తరగతుల కోర్సు డైరెక్టర్ మాణిక్యం శర్మను ఉపాధ్యాయులు పాల్గొని శాలువాతో సన్మానించారు. శిక్షణ కార్యక్రమంలో ఆయన సలహాలు సూచనలు ఉపాధ్యాయులకు మెలకువలతో పాటు విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించే విధంగా అర్థమయ్యే తరహాలో శిక్షణ పొందపరచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.