పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
05-03-2026 02:52 PM
హైదరాబాద్: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరిగింది. ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించారు. కాగ్, ఎన్డీఎస్ఏ నివేదికలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Lift Irrigation Project) లోపాలు బయటపడ్డాయని ఏజీ పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ కోర్టులో పిటిషన్లు వేశారు.
ఇవి కూడా చదవండి:
ఫర్నీచర్ దుకాణం యజమాని బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వు




