13 April, 2026 | 1:36 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

కొండగట్టులో పెంచిన ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేత..

13-11-2025 10:20 PM

మల్యాల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఇటీవల పెంచిన ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం ఆలయ ఈవో ప్రకటనలు తెలిపారు. పెంచినార్జిత సేవల రుసుము కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకుపోగా దేవదయ శాఖ కమిషనర్ తో మాట్లాడి తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. కొండగట్టు దేవస్థానంలో కనీస వసతులు లేకుండా అర్జిత సేవలు పెంచడం సరికాదన్నారు. తక్షణమే అర్జిత  సేవలను తగ్గించాలని కోరారు.