calender_icon.png 8 July, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోరుచిక్కుడు కాయల మాలల అలంకరణలో అమ్మవారు

08-07-2025 01:34:14 AM

కొత్తపల్లి, జులై 7 (విజయక్రాంతి):కరీంనగర్ రూరల్ మండలం నగునూర్లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆ షాడమాసం శాకంబరీ ఉత్సవాలలో భాగం గా సోమవారం శ్రీ దుర్గాభవానీ అమ్మవారిని గోరు చిక్కుడు కాయల మాలలతో అ లంకరించారు. అమ్మవారికి ఆలయ పూజరు లు విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో ఆల య ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులు మరియు భక్తులు పాల్గోన్నారు.