calender_icon.png 4 July, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర

04-07-2025 12:51:27 AM

మణికొండ జూలై 3: గురువారం మణికొండ మున్సిపాలిటీలో భక్తి కుటీర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర మహోత్సవంలో మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన ప్రత్యేక పూజలు నిర్వహించి రథ యా త్రను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో  వారితో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి తేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు కిరణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ పురుషోత్తం, సీనియర్ నాయకులు ముత్యాలు, ప్రభావతి, శ్రీనివాస్, శ్రీపతి, భక్తి కుటీర్ నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో భక్తులుపాల్గొన్నారు.