17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పంట నష్టపోయిన కౌలు రైతు చడపంగు వెంకటేశ్వర్లు ఆవేదన

30-10-2025 11:08 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని యర్రవరం గ్రామానికి చెందిన కౌలు రైతు చడపంగు వెంకటేశ్వర్లు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. తుఫాను కారణంగా పంట నష్టపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గురువారం ఆయన మాట్లాడుతూ కౌలుకు తీసుకొని సాగు చేసిన వరి తుఫానుతో నష్టపోయినట్లు తెలిపాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు. ప్రభుత్వం, అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. నష్టపోయిన పొలాన్ని చూపుతూ కన్నీరు మున్నీరయ్యాడు.