11 July, 2026 | 9:38 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికీ ఆదర్శం

08-10-2025 12:42 AM

ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్ 

రాజన్న సిరిసిల్ల: అక్టోబర్ 7(విజయక్రాంతి) ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని,మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ . ఒక సామా న్య వ్యక్తిగా పుట్టి, బోయవాణిగా జీవితం గడిపి, సప్తర్షుల బోధనలతో మహర్షిగా మారి ఆదికావ్యం రామాయణం అనే అమరగ్రంథాన్ని మనకు అందించిన మహనీ యుడు వాల్మీకి మహర్షి ప్రతి ఒక్కరికి స్ఫూ ర్తి ప్రదాత అని అన్నారు.

కృషి, నిబద్ధత ఉం టే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు దీనికి వాల్మీకి మహర్షి జీవి త చరిత్ర నిలువెత్తు నిదర్శనం అని ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు  స్పీ చంద్రయ్య, సి.ఐ లు రవి, నాగేశ్వరరావు, ఆర్.ఐ రమేష్, ఏ. ఓ పద్మ,జిల్లా పోలీసు అధికారులతో పాటు సిబ్బందిపాల్గొన్నారు.