8 April, 2026 | 4:24 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

భీమేశ్వర స్వామి దర్శనంతో నూతన బాధ్యతలకు శ్రీకారం

26-01-2026 03:02 AM

వేములవాడ, జనవరి 25,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ ప ట్టణంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా కన్ఫామ్ ఐఏఎస్ అధికారిగా నియామకమైన శ్యామ్ ప్రసాద్ లాల్ కుటుంబ సమేతంగా ఆదివా రం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే తెలంగాణ రాష్ట్ర హస్తకళల కా ర్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ కూడా స్వామివారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు,వేద పండితులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి స్వామివారి శేష వస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.