13 April, 2026 | 12:00 PM

Breaking News

వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •  

పెరిక కులస్తులు ఐక్యతతో ముందుకు సాగాలి

26-01-2026 01:35 AM
  1. సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మనోహర్
  2. యాదాద్రి-భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా పరమేశ్ ఎన్నిక

సూర్యాపేట, జనవరి 25 (విజయ క్రాంతి) :  పెరిక కుల సంఘ సభ్యులు ఐక్యతతో ముందుకు సాగాలని సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దొంగరి మనోహర్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దాసరి మల్లేశం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక కుల సంఘ ఎన్నికలు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో పూర్వ అధ్యక్షుడు మాడిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర పెరిక కుల సంఘం (766/2014 ) అనుబంధంగా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా తిప్పని పరమేష్, ప్రధానకార్యదర్శిగా కోట సుధాకర్, కోశాధికారిగా దాచేపల్లి రాజును ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.