15 June, 2026 | 7:02 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

అధికారుల్లో మార్పు రావడంలేదు

10-12-2025 01:15 AM

వరంగల్ (మహబూబాబాద్) : అవినీతికి పాల్పడడంకన్నా.. అడుక్కు తినడం మిన్న.. అంటూ మంగళవారం హనుమకొండలో జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్ సత్తా ఆధ్వర్యంలో యాచకులతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. లోక్ సత్తా ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, జ్వాలా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, లంచం సర్వసాధారణంగా మారిపోయిందని, ఏసీబీ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా మార్పు రావడం లేదన్నారు.