1 April, 2026 | 11:57 AM

Breaking News

దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •   కమర్షియల్ గ్యాస్ ‘మంట’.. భారీగా పెరిగిన సిలిండర్‌ ధర   •  

మూడు గ్రామాలు ఒకే నిర్ణయం.. సర్పంచ్‌లు ఏకగ్రీవం

09-12-2025 10:42 PM

ప్రజాస్వీకారం స్పష్టం..

కుభీర్ మండలంలో వరుసగా ముగ్గురు సర్పంచ్‌లు ఏకగ్రీవ ఎన్నిక..

కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండలంలోని మూడు గ్రామాల సర్పంచ్‌లను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఆయా గ్రామాలలో ఒక్కొక్కరే నామినేషన్ లు దాఖాలు చేయడంతో పోటీ లేకుండపోయింది. కాగా పల్సి తాండ సర్పంచ్‌గా ఆడే అర్జున్, బ్రహ్మేశ్వర్ సర్పంచ్‌గా రాథోడ్ రేఖ బాయి, ఉపసర్పంచ్‌గా దారవత్ అశ్విన్, జాంగామ్ సర్పంచ్‌గా మాంకుర్ నవనీత, ఉప సర్పంచ్‌గా మగమా రాజేశ్వర్ లు ఎన్నికైనట్లు మండల ఎన్నికల అధికారి ఎంపీడీవో సాగర్ రెడ్డి తెలిపారు. వార్డు సభ్యుల వివరాలు రాత్రి వరకు తెలియవస్తుందని ఆయన వివరించారు.