16 April, 2026 | 12:04 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

నెల్లూరు జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి

02-11-2025 04:43 PM

అమరావతి: నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి మైపాడు బీచ్ కు వెళ్లి స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సెలవు దినం కావడంతో బీచ్ లో దిగిన విద్యార్థులు అలల ధాటికి కొట్టుకుపోయారు. మెరైన్ పోలీసులు వారిని రక్షించేందుకు ప్రయణించినప్పటికి యువకులు గల్లంతై మృతి చెందారు. మృతులు నెల్లూరు జిల్లాలోని కొటావిటకు చెందిన హుమాయూన్, తాజిన్, నారాయణరెడ్డిపేటకు చెందిన ఆదిల్ గా పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాలను ఓడుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం