1 July, 2026 | 8:53 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

బోడు ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షులు

23-09-2025 05:46 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి, బదిలీపై వెళ్తున్న  శ్రీకాంత్ ను కోయగూడెం ఓసి టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షులు నెలవెల్లి నరసింహారావు, ఉపాధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి అరవ వెంకటేష్ లు మంగళవారం  మర్యాద పూర్వకంగ కలిశారు. ఈ సందర్బంగా ఇద్దరు ఎస్సైలను శాలువాలతో  సన్మానం చేశారు.