calender_icon.png 18 November, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

09-03-2025 12:00:00 AM

సుప్రీంకోర్టు కీలక తీర్పు

2018, మార్చి 9: ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్నవారు లేదా కోమాలో ఉన్నరోగులు గౌరవంగా చనిపోయే హక్కు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే పాసివ్ యుథనేషియా అని పిలువబడే ఇది పూర్తిగా ప్రాణాంతక అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది.

బార్బీ దినోత్సవం 

1959, మార్చి 9: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇష్టపడే బార్బీ బొమ్మను సరిగ్గా ఇదే రోజును ఆవిష్కరించారు.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 100 బొమ్మలు అమ్ముడవుతున్నాయంటే బార్బీ క్రేజ్ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.