22 June, 2026 | 1:29 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

తాసీల్దార్ ట్రైనింగ్‌లో ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ

14-11-2025 01:45 AM

పలు అంశాలపై వివరించిన తాసీల్దార్ దార ప్రసాద్ 

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్ 13, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ గురువారం పాల్వంచ తహసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. అనంతరం సౌరబ్ శర్మ మాట్లాడుతూ తాసిల్దార్ ట్రైనిం గ్ లో భాగంగా ప్రతిరోజు తహసిల్దార్ కార్యాలయంకు వచ్చి పలు అంశాలు అడిగి తెలు సుకుంటును.

మీ విధులకు ఎటువంటి ఆ టంకం కలగకుండా నా ట్రైనింగ్ ను పూర్తి చే సుకుంటానన్నారు. సౌరబ్ శర్మ కు వోల్టా, అసైన్మెంట్ ల్యాండ్, ఎంకరోచ్మెంట్ , ఎల్ టి ఆర్ చట్టం పై క్షుణ్ణంగా వివరించే సమయం లో ఎక్స్చేంజ్ ఆఫీస్ నుండి బైండ్ ఓవర్ కేస్ రవడం ట్రైని కలెక్టర్ కు నేరుగా అనుభవం ఎదురైంది.