23 June, 2026 | 7:56 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

జాతీయ స్థాయిలో గిరిజన బిడ్డ ప్రతిభ

22-10-2024 12:40 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటుకొంది. గిరిజన క్రీడ పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న ఆలం శైలజ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అండ ర్ 14 విభాగంలో జావీలిన్ త్రోలో కాంస్య పతకం సాధించింది.

సోమవారం గిరిజన సంక్షేమశాఖ డీడీ రమాదేవి శైలజను అభినందించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ.. క్రీడల్లో గిరిజనులు రాణీంచాలని అకాంక్షించారు. కార్యక్రమంలో ఏసీఎంవో పుర్క ఉద్దవ్, గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, ఏటీడీఏ చిరంజీ వి, జీసీడీవో శకుంతల, కోచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.