17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

హిడ్మాకు నివాళి.. ఇద్దరిపై కేసు

23-11-2025 12:31 AM

ఫ్లెక్సీని ఏర్పాటు చేసినందుకు పోలీసుల చర్యలు

వరంగల్ (మహబూబాబాద్), నవంబర్ 22 (విజయక్రాంతి): మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఫ్లెక్సీని గ్రామంలో ఏర్పాటు చేసి, నివాళులర్పించినందుకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండ జిల్లా వేలే రు మండలం షోడశపల్లి గ్రామంలో హిడ్మా ఫ్లెక్సీ ఏర్పా టు చే యడం నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతు పలికినట్లేనని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు పా ల్పడ్డ గ్రామానికి చెందిన కొయ్యడ సురేష్, మేక బుచ్చయ్యలపై కేసు నమోదు చేసినట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు.