30 June, 2026 | 11:30 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళి

18-09-2025 12:19 AM

అలంపూర్ సెప్టెంబర్ 17:సెప్టెంబర్ 17న తెలంగాణ సాయుధ రైతాంగ తిరుగుబాటు దినాన్ని పురస్కరించుకుని బుధవారం మం డల కేంద్రంలోని పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.సందర్భంగా వారు సుందరయ్య సేవలను కొనియాడారు.ఈ కా ర్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రా జు, కెవిపిఎస్ అధ్యక్షులు రాజు కార్యదర్శి మధు, తదితరులు పాల్గొన్నారు.