calender_icon.png 16 September, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనంపైకి దూసుకెళ్లిన ట్రక్

16-09-2025 12:05:40 AM

  1. ఇద్దరు మృతి, తొమ్మిది మందికి గాయాలు
  2. ఇండోర్‌లో ఘటన

ఇండోర్, సెప్టెంబర్ 15: ఇండోర్ విమానాశ్రయానికి వెళ్లే రోడ్డులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఓ ట్రక్ రో డ్డుపై పయనిస్తున్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. అతి వేగం వల్లే ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కో ల్పోయాడని, పలు వాహనాల మీదకి ట్రక్కు దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. సమా చారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.