27 June, 2026 | 2:21 PM

Breaking News

అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి   •   రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •  

జనంపైకి దూసుకెళ్లిన ట్రక్

16-09-2025 12:05 AM
  1. ఇద్దరు మృతి, తొమ్మిది మందికి గాయాలు
  2. ఇండోర్‌లో ఘటన

ఇండోర్, సెప్టెంబర్ 15: ఇండోర్ విమానాశ్రయానికి వెళ్లే రోడ్డులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఓ ట్రక్ రో డ్డుపై పయనిస్తున్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. అతి వేగం వల్లే ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కో ల్పోయాడని, పలు వాహనాల మీదకి ట్రక్కు దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. సమా చారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.