calender_icon.png 28 July, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ కుదిర్చిన సంధి

28-07-2025 01:45:22 AM

థాయ్‌ఛ్ యుద్ధం ఆపిన అమెరికా అధ్యక్షుడు

న్యూఢిల్లీ, జూలై 27: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ థాయ్‌లాండ్ ఘర్షణలకు చెక్ పెట్టారు. ఈ రెండు దేశాల యుద్ధం కారణం గా 30 మందికి పైగా మరణించగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాల్పుల విరమణ చర్చలు జరిపేందుకు ఈ రెండు దేశాలు అంగీ కరించినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని వెచాయాచాయ్‌లతో విడివిడిగా మాట్లాడినట్టు ప్రకటించారు.