18 April, 2026 | 11:40 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

సైనిక సమాచారం పాక్‌కు చేరవేస్తున్న ఇద్దరు అరెస్ట్

05-05-2025 02:07 AM

న్యూఢిల్లీ, మే 4: భారత ఆర్మీ సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌తో షేర్ చేస్తున్న ఇద్దరిని ఆదివారం అమృత్‌సర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికీ పాక్ ఇంటెలిజెన్స్ ఆప రేటివ్‌లతో సంబంధాలు న్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరిని పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్‌లుగా గుర్తించారు. వీరి వద్ద సున్నితమైన విజువల్స్, డేటాను పోలీసులు గుర్తించారు.