calender_icon.png 5 May, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోయలో పడ్డ ఆర్మీ వాహనం

05-05-2025 02:08:56 AM

ముగ్గురు జవాన్లు మృతి

న్యూఢిల్లీ, మే 4: జమ్మూలోని రాంబన్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  లోయలో ఆర్మీ వాహనం పడిపోవడంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. బ్యాటరీ చెష్మా అనే ప్రాంతంలో 600 అడుగుల లోయలో ఈ వాహనం పడిపోయింది.