19 April, 2026 | 1:27 AM

లోయలో పడ్డ ఆర్మీ వాహనం

05-05-2025 02:08 AM

ముగ్గురు జవాన్లు మృతి

న్యూఢిల్లీ, మే 4: జమ్మూలోని రాంబన్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  లోయలో ఆర్మీ వాహనం పడిపోవడంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. బ్యాటరీ చెష్మా అనే ప్రాంతంలో 600 అడుగుల లోయలో ఈ వాహనం పడిపోయింది.