8 July, 2026 | 5:21 PM

Breaking News

యంగ్ ఇండియా పాఠశాల ప్రారంభించాలి   •   ఖండాల గ్రామంలో లేబర్ ఫోర్స్ పై కేంద్ర కమిటీ సర్వే   •   పాత్రికేయ పిల్లలకు 50% రాయితీ   •   ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీఓ దొంతు రమేష్   •   ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •  

క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

13-06-2025 01:19 AM

మేడ్చల్, జూన్ 12(విజయ క్రాంతి): మే డ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పో లీస్ స్టేషన్ పరిధిలోని సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్ సమీపంలో క్వారీ గుంతలో పడి ఇద్ద రు చిన్నారులు మృతి చెందారు.

పోలీసుల కథనం ప్రకారం అరుంధతి నగర్ కు చెందిన దుర్గాప్రసాద్ (11), సుబ్రహ్మణ్యం (8) బుధవారం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు గురువారం ఉదయం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం గుంతలో మృతదేహాలు పైకి తేలాయి. పోలీసులు మృతదేహా లను పైకి తీయించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.