17 September, 2025 | 6:41 AM
28-11-2024 12:00:00 AM
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న మహిళల అండర్-19 ట్రై సిరీస్లో (భారత్ ఏ, భారత్ బీ, సౌతాఫ్రికా) భారత్ ఏ జట్టును సైనిక, బీ జట్టును నిక ప్రసాద్ ముందుకు నడిపించనున్నారు. ఈ మ్యాచ్లు పూనేలో జరుగు తాయని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
17-09-2025