27 June, 2026 | 7:42 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

మళ్లీ యూరియా కష్టాలు షురూ..

25-12-2025 12:33 AM

నంగునూరు, డిసెంబర్ 24: వ్యవసాయ సాగు పనులు ఊపందుకుంటున్న వేళ రైతులకు యూరియా కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. బుధవారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు భారీగా క్యూ కట్టారు.యూరియా పంపిణీని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం కొత్తగా యాప్ విధానాన్ని తీసుకువచ్చినప్పటికీ, అది క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి.స్మార్ట్ ఫోన్లు లేని వారు, యాప్ వాడకం తెలియని వృద్ధ రైతులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.