11 April, 2026 | 12:21 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

నిజాయితీకి నిదర్శనం వాజ్‌పేయ్

25-12-2025 02:29 AM

ఆదిలాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): దేశ హితం కోసం అనునిత్యం పాటు పడిన గొప్ప మహనీయుడు మాజీ ప్రధాని, స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయ్ అని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నా రు.  మాజీ ప్రధాని వాజపేయ్ 101  జయంతి ని పురస్కరించుకొని ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా వాజపేయ్ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ , ఎమ్మెల్యే మాట్లాడుతూ... వాజపేయ్ అధికా రం కోసం తాపత్రయ పడకుండా ప్రజా సేవ కు పాటు పడ్డారని, నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా ఎంతో పేరుగాంచారని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు  సంతో ష్, నగేష్, లాలా మున్నా,  రాకేష్, దినేష్  మాటోలియా,  రాజు, జోగు రవి, రఘుపతి, కృష్ణ యాదవ్, రాజేష్. తదితరులు ఉన్నారు.