14 July, 2026 | 4:53 PM

Breaking News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •  

బిచ్కుంద మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్యశిబిరం

07-05-2025 12:00 AM

పెద్దకొడప్గల్ మే 6: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని జగన్నాథ్ పల్లి గ్రామంలో బిచ్కుంద మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గాలికుంటు 350 టీకాలు 30 లేగ దూడలకు నట్టల మందు 18 గర్భకోష చికిత్సలు చేయడం జరిగిందని తెలిపారు.

ఏ ఎం సి చైర్మన్, కవితా ప్రభాకర్ రెడ్డి, ఏ ఎం సి డైరెక్టర్, నాగనాథ్ పటేల్ శ్రీహరి, పెద్ద కొడప్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు, డాక్టర్ సంజీవ్ కుమార్, మరియు పెద్ద కొడప్గల్ పశు వైద్యాధికారి, డాక్టర్ మనీ, గోపాలమిత్ర వైద్య సిబ్బంది, కల్లూరి రవీందర్ మరియు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు