17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి వీహెచ్

31-10-2025 01:33 AM

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హను మంతరావు గురువారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వీహెచ్ బంధువులు వివాహానికి వచ్చిన దిగ్విజయ్‌సింగ్ వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. వీహెచ్, తాను యూత్ కాంగ్రెస్ నుంచి గత 40 ఏళ్ల నుంచి పని చేస్తున్నామని దిగ్విజయ్‌సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.