calender_icon.png 27 July, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల రెజ్లింగ్ లో సెమీస్‌కి చేరిన వినేశ్ ఫోగట్

06-08-2024 06:35:35 PM

పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో భారత  మహిళా రజ్లర్ వినేశ్ ఫోగట్ సెమీ ఫైనల్ లోకి ప్రవేశించి భారత క్రీడాభిమానులను అబ్బురపరిచింది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం  క్వార్టర్ ఫైనల్ లో 7-5 తేడాతో ఉక్రెయిన్ క్రీడాకారిణి లివచ్  ఒక్సానాపై విజయం సాధించి ఒలింపిక్స్ లో తొలిసారి సెమీస్‌కి దూసుకెళ్లింది