30 March, 2026 | 12:12 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

రైజింగ్ తెలంగాణ 2047కు కష్టపడి పని చేయాలి

01-12-2025 04:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న రైజింగ్ తెలంగాణ 2047కు పోలీస్ శాఖ మరింత కష్టపడి పనిచేయాలని జిల్లా ఎస్పీ జానకి పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం హైదరాబాదు నుంచి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణ రేసింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాధాన్యతను అన్ని జిల్లాలకు వివరించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో నేరాల తగ్గింపు ఆర్థిక నేరాల నియంత్రణ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కఠినంగా వివరించడం మాదక ద్రవ్యాల నియంత్రణ పెండ్లి పోలీస్ తదితర అంశాలపై సూచనలు సలహాలు చేశారని జిల్లాలో తప్పకుండా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అవినాష్ కుమార్ జిల్లా పోలీసులు ఉన్నారు.