17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండ కడతాం

31-01-2026 02:13 AM

ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ 

నిర్మల్, జనవరి 30 (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను మున్సిపల్ ఎన్నికల్లో నిలదీసి ఎందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి మార్కొండ రాము అయ్యన్నగారి రాజేందర్ తదితరులు ఉన్నారు.