21 April, 2026 | 5:13 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

భర్త ఇంటి ముందు భైఠాయించిన భార్య

22-05-2025 12:00 AM

బూర్గంపాడు,మే21(విజయక్రాంతి):  తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట భార్య భైఠాయించిన సంఘటన బుధవారం బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం సారపాక రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వీరన్నతో బిందు కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తనకు పిల్లలు లేరనే నెపంతో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనకు అన్యాయం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని తేల్చి చెప్పింది.