2 July, 2026 | 4:13 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి దీవెనలతో

13-05-2025 12:58 AM

మంథని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి

మంథని మే12(విజయక్రాంతి) సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి దీవెనలతో మంథని ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు దిద్దుళ్ల శ్రీనుబాబు అన్నారు.

మల్హర్ రావు  మండలంలోని గాధంపల్లిలో  శ్రీ వీర సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ దత్తత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో, పెద్దతుండ్ల లో శ్రీ దత్తత్రేయ  స్వామి విగ్రహ ప్రతిష్టాపనమహోత్సవంలో  శ్రీను బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆనందాలతో సుభిక్షంగా ఉండాలని, ఈ ఏడు పాడి పంటలు బాగా పండి రైతులు,   ప్రజల ఆనందంగా ఉండాలని శ్రీను బాబు కోరారు.