10 May, 2026 | 1:44 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు గాయాలు

27-11-2024 03:21 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మహిళలకు గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కంసవ్వ తాడ్వాయి వద్ద రోడ్డుపై చిట్యాల బస్ స్టాప్ వద్ద ఆగి ఉండడంతో బస్సు ఆపేందుకు వచ్చి గైని కంసవ్వ అనే మహిళను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కంసవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించి చికిత్స నిమిత్తం మహిళను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని తాడ్వాయి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.