12 March, 2026 | 10:54 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

26-11-2025 12:00 AM

ఇబ్రహీంపట్నం, నవంబర్ 25: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ ఇబ్రహీంపట్నం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ అన్నారు. తులేకలాన్ గ్రామంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమేష్ మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తోందని అన్నారు.

ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా లబ్దిదారులకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.   పంచాయతీ సెక్రటరీ మల్లేష్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ జక్కుల మల్లేష్, భాగ్యమ్మ, గంగమ్మ, మమత తదితరులు పాల్గొన్నారు.