28 July, 2026 | 1:11 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

26-11-2025 12:00 AM

ఇబ్రహీంపట్నం, నవంబర్ 25: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ ఇబ్రహీంపట్నం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ అన్నారు. తులేకలాన్ గ్రామంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమేష్ మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తోందని అన్నారు.

ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా లబ్దిదారులకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.   పంచాయతీ సెక్రటరీ మల్లేష్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ జక్కుల మల్లేష్, భాగ్యమ్మ, గంగమ్మ, మమత తదితరులు పాల్గొన్నారు.